హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 22 లక్షల నగదును రాంగోపాల్పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 22 లక్షల నగదును రాంగోపాల్పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.