పెద్దపల్లి: జిల్లాలోని అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద ఉన్న రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ బైక్ మరో బైక్ను ఢీకొన్నది. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm