హాంగ్కాంగ్: భారత షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. హాంగ్కాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో భాగంగా జపాన్ క్రీడాకారిణి అయా ఒహోరిపై 21-14, 21-17 తేడాతో పీవీ సింధు ఘన విజయం సాధించింది. బీడ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో పీవీ సింధు మూడో స్థానంలో ఉంది. రెండో రౌండ్లో 39 నిమిషాల్లోనే 21-14, 21-17 పాయింట్ల తేడాతో జపాన్ షట్లర్ అయా ఒహోరిపై పీవీ సింధు విజయం సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm