హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వీ హనుమంతరావు సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ధర్నా చేశారు. సన్ బర్న్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీకి వినతిపత్రం అందజేసేందుకు హనుమంతరావు అక్కడికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో హనుంతరావు కమిషనరేట్ కార్యాలయం ఎదుటే ధర్నాకు దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm