ఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ముస్లింలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బాగ్పత్ జిల్లాలో నడుస్తున్న రైలులో ముస్లిం గురువులపై దాడి జరిగింది. తలకు రుమాల్ ఎందుకు చుట్టుకున్నారంటూ ఆరుగురు దుండగులు దాడి చేశారు. అనంతరం రైలు నుంచి తమను బయటకు తోసేశారని బాధితులు ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm