ఢిల్లీ: ముంబై మారణ హోమం ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని కేంద్ర విదేశాంగ విమర్శించింది.
Mon Jan 19, 2015 06:51 pm