నల్గొండ: సీపీఎస్ రద్దు చేయాలని హైదరాబాద్ సదస్సుకు వెళుతున్న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టు చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖరరెడ్డి, యూటీఎఫ్ కార్యదర్శి ఎడ్ల సైదులుతో సహా 50 మందిని అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
నల్గొండ: సీపీఎస్ రద్దు చేయాలని హైదరాబాద్ సదస్సుకు వెళుతున్న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టు చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖరరెడ్డి, యూటీఎఫ్ కార్యదర్శి ఎడ్ల సైదులుతో సహా 50 మందిని అరెస్టు చేశారు.