హైదరాబాద్: ఉప్పల్ లో దారుణం చోటు చేసుకుంది. పుట్ పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి పై నుండి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి పేరు మధమోహన్ అని, ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తాడని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm