హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారాకరామారావు 22వ వర్థంతి సందర్భంగా ఆయన కుమార్తె నారా భువనేశ్వరి నివాళులర్పించారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భువనేశ్వరితో పాటు ఆమె కోడలు నారా బ్రహ్మణి, మనుమడు దేవాన్ష్...ఎన్టీఆర్కు నివాళులర్పించారు. పలువురు టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm