అమరావతి: సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. సీఎం నివాసం దగ్గర గ్రీవెన్స్ హాల్లో రెండు రోజుల కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకున్నామన్నారు. విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm