హైదరాబాద్: టీఆర్ఎస్ లో టి.టిడిపిని విలీనం చేయాలని మోత్కుపల్లి వ్యాఖ్యానించడం సరికాదని టి.కాంగ్రెస్ నేత రేవంత్ పేర్కొన్నారు. ఏపీలో జగన్ కు..తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా శక్తులు ఏకం కావాలని, బీసీలు, దళితులను మోసం చేసిన కేసీఆర్ వెంట ఎలా నడుస్తారని ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm