హైదరాబాద్ : అబిడ్స్, నారాయణగూడ, జంజాహిల్స్ లోని క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల్లో 11 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.45 లక్షలు, టీవీ, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm