రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 30 లక్షల విలువైన సౌదీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుని వద్ద అధికారులు ఈ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm