హైదరాబాద్: తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్రం తెలంగాణకు ఏదైనా ఇస్తే తమ గొప్పతనం రాకుంటే బీజేపీ నేతలు ఏమి చేస్తున్నారనడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు సహకరించింది కేంద్రమేనని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. అయితే దీన్ని కూడా టీఆర్ఎస్ మా ఘనతేనని గొప్పలు చెప్పుకుంటోందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
Mon Jan 19, 2015 06:51 pm