నెల్లూరు : జిల్లాలో దళితులపై కుల వివక్ష బయటపడింది. అగ్రవర్ణ పెద్దలు దళితులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దళితులపై అగ్రవర్ణాలవారు దాడులకు తెగపడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఈ విషయంపై దళితులు ఏఎస్పీని కలిశారు.
Mon Jan 19, 2015 06:51 pm