గుంటూరు : అమరావతిలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విశాఖలో అమరావతి డ్రోన్ల కంపెనీలో ఈ డ్రోన్ తయారు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు : అమరావతిలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విశాఖలో అమరావతి డ్రోన్ల కంపెనీలో ఈ డ్రోన్ తయారు చేశారు.