శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ప్రభుత్వ కార్యాలయంపై ఉగ్రవాదులు గ్రైనేడ్ లతో దాడి చేశారు. ఈ దాడిలో పౌరులకు గాయాలయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ప్రభుత్వ కార్యాలయంపై ఉగ్రవాదులు గ్రైనేడ్ లతో దాడి చేశారు. ఈ దాడిలో పౌరులకు గాయాలయ్యాయి.