నల్లగొండ: కానిస్టేబుళ్ల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన మరో ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. 2009లో నల్లగొండ జిల్లాలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురి కానిస్టేబుళ్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుళ్లు జె. సత్యనారాయణరెడ్డి, కె.రమేష్, వి. రమేష్ను అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. కానిస్టేబుళ్ల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిలో అధికారులు నిన్న 10 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm