మహబూబాబాద్: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దవంగర మండలం ఉప్పరగూడెం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీ భవనాలకు, సీసీ రోడ్లకు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm