మేడ్చల్: నీటిపారుదలశాఖలో డీఈఈగా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్ ఇంట్లో శనివారం ఉదయం అవినీతి నిరోదక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో సహ మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే... ప్రస్తుతం సోదాలు జరుగుతున్నందున ఆయన అక్రమాస్తుల చిట్టాల మధ్యాహ్నంలోపు బయటకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm