కృష్ణా: విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం జరుగుతోంది. వైసీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో బొత్స, పార్థసాథి, అప్పిరెడ్డి, జోగి రమేష్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణా: విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం జరుగుతోంది. వైసీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో బొత్స, పార్థసాథి, అప్పిరెడ్డి, జోగి రమేష్ పాల్గొన్నారు.