పెద్దపల్లి : మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో అక్కడున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన జిల్లాలోని ఎల్లమ్మ శ్మశానవాటికలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm