షార్జా: అంధుల ప్రపంచకప్ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట పాక్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 40 ఓవర్లలో పాక్ 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. 309 పరుగుల విజయ లక్ష్యంతో భారత బ్యాటింగ్ కొనసాగుతోంది.68 పరుగుల వద్ద 10వ ఓవర్లో భారత్ తన తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm