హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సమగ్ర పవర్ లూమ్ క్లస్టర్ అభివృద్ధి పథకం కింద సిరిసిల్లకు కూడా పవర్ లూమ్ మంజూరు చేయాలని మంత్రి లేఖలో పేర్కొన్నారు. పవర్ లూమ్ సెక్టార్ అభివృద్ధికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం అండగా ఉండాలని కేటీఆర్ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm