హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఈ రోజు ఏపీ మంత్రివర్గం సమావేశం అయింది. సుదీర్ఘంగా జరుగుతోన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతు సాధికార సంస్థ రూ.1000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం
ట్రిపుల్-పి విధానంలో భావనపాడు పోర్టు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం ట్రిపుల్-పి విధానంలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం ఒంగోలు ట్రిపుల్ ఐటీకి అబ్దుల్ కలాం పేరు పెడుతూ మంత్రివర్గం ఆమోదం విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం
క్లౌడ్ హబ్ పాలసీకి ఎస్జీఎస్టీలో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు మంత్రి వర్గంలో నిర్ణయం రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక సదుపాయాలు విద్యుత్ శాఖలో 400 పైగా ఖాళీల భర్తీకి మంత్రివర్గం ఆమోదం
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 20,2018 08:17PM