ఢిల్లీ: ఢిల్లీలోని ఈశాన్య బవానా పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ పరిశ్రమ గోదాంలో చెలరేగిన మంటల్లో 9 మంది వ్యక్తులు మృతిచెందారు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm