సికింద్రాబాద్: ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ దుర్ఘటన సికింద్రాబాద్ జవహర్నగర్ పరిధి కౌకూర్లో వద్ద చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న యువకులను బస్సు ఢీకొనడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు.
Mon Jan 19, 2015 06:51 pm
సికింద్రాబాద్: ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ దుర్ఘటన సికింద్రాబాద్ జవహర్నగర్ పరిధి కౌకూర్లో వద్ద చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న యువకులను బస్సు ఢీకొనడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు.