హైదరాబాద్: పంచాయితీ రాజ్ చట్టంలో మార్పులపై వివాదం రోజురోజుకు హీటెక్కుతోంది. సబ్ కమిటీ రిపోర్టుపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్... సర్పంచ్లకు ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మరోసారి డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి ఈనెల 28న అన్ని పంచాయతీల్లో తీర్మానాలు చేస్తామని TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm