వనపర్తి: జిల్లాలోని పెబ్బేరులో పోలీసులు ఈ తెల్లవారుజామునుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 200 మంది పోలీసుల సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని 45 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm