ఢిల్లీ: 2018-19 గాను బడ్జెట్ ప్రచురణ సన్నాహాలు మొదలయ్యాయి. ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రింటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వశాఖ ఉద్యోగులందరితో కలిసి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హల్వా వండారు.
Mon Jan 19, 2015 06:51 pm