రాజస్థాన్: రాజస్థాన్ లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ లోని శిఖర్ లో నీమ్ కా థానా వద్ద ఈ ప్రమాదం జరగింది. బోర్ వెల్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm