త్రిపుర: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. 59 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. పొద్దున్న 7 గంటల నుంచి ఓటర్లు క్యూలైన్లో బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.09 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm