హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం వైదేహినగర్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సొంత తండ్రిని కన్న కొడుకే ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. పెద్దకొడుకు ఇంటికెళ్తే గెంటేయడంతో తండ్రి మల్లయ్య గడిచిన రాత్రంతా రోడ్డుపై జాగరణ చేశాడు. మల్లయ్యకు 10 మంది సంతానం ఉన్నా ఆదరించే దిక్కులేకుండా పోయింది. బాధితుడు మల్లయ్యది యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాలపూర్ గ్రామం.
Mon Jan 19, 2015 06:51 pm