కృష్ణా: ఏప్రిల్ 2న గుంటూరులో ప్రభుత్వంపై తిరుగుబాటు మహాసభ నిర్వహిస్తామని మంద కృష్ణ మాదిగ అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మాదిగల ఓట్లు దండుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారని మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే వారికి మా మద్దతు ఉంటుందని మందకృష్ణ మాదిగ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm