నాగర్కర్నూల్: టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆమ్రాబాద్ మండలం ఉడిమిళ్ల గ్రామస్థులు ఆదివారం టిఆర్ఎస్లో చేరారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ కండువా కప్పి వారిని టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm