ముంబై: ప్రధాని నరేంద్రమోదీ ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ను పరామర్శించారు. పారికర్ ఆరోగ్యపరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనోహర్ పారికర్ ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావతి ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. మనోహర్పారికర్ చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm