నిజామాబాద్: బాసర సరస్వతి అమ్మవారిని ఇవాళ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైదిక సమ్మేళనం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ పూజారులు మంత్రి ఇంద్రకరణ్కు వేదమంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు.
Mon Jan 19, 2015 06:51 pm