సంగారెడ్డి : జిల్లాలో బిఎల్ఎఫ్ తొలి బహిరంగసభ జరుగుతోంది. ఈసభలో బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని మాట్లాడారు. బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే దళారీల దోపిడి లేకుండా చేస్తామని..గిట్టుబాటు ధరపై గ్యారంటీ చేస్తామని..ప్రైవేటు చేతుల్లో ఉన్న విద్య..వైద్యం..పేద వాడి చెంతకు తీసుకొస్తుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm