సంగారెడ్డి : రైతాంగానికి రూ. 4వేలు ఇస్తే రైతు బాగుపడుతాడా ? అని బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. సంగారెడ్డిలో జరుగుతున్న తొలి బిఎల్ఎఫ్ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 20వ తేదీ నుండి రైతులకు రూ. 4వేలు ఇస్తామనడం మంచి పరిణామమే కానీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయా అని నిలదీశారు. రైతులు పండించిన పంటకు మార్కెట్ లోకి గిట్టుబాటు ధర రావడం లేదని, వేల రూపాయల మోసం చేస్తున్నారని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm