ముంబై: మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ. 56 తగ్గి.. 10 గ్రాముల బంగారం ప్రస్తుతం రూ. 30, 686గా ఉంది. వెండి రూ. 150 తగ్గి.. కిలో వెండి 38,420 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 71.07 పాయింట్లు కోల్పోయి 33, 703 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 10, 360 వద్ద ముగిసింది.
Mon Jan 19, 2015 06:51 pm