గుంటూరు: నేడు అమరావతిలో ఉదయం 10.30 లకు ఏసీ కేబినెట్ భేటీ కానుంది. ఉద్యోగులకు బకాయిలున్న ఒక డిఏకు కేబినెట్ ఆమోదించనుంది. అసెంబ్లీ నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనపై ఈ కేబినెట్ లో చర్చ జరగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: నేడు అమరావతిలో ఉదయం 10.30 లకు ఏసీ కేబినెట్ భేటీ కానుంది. ఉద్యోగులకు బకాయిలున్న ఒక డిఏకు కేబినెట్ ఆమోదించనుంది. అసెంబ్లీ నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనపై ఈ కేబినెట్ లో చర్చ జరగనుంది.