ఖమ్మం: జిల్లా కూసుమంచిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సూర్యపేట, ఖమ్మం జాతీయ రహదారి కోసం రెవెన్యూ అధికారులు భూసర్వే చేయడానికి వచ్చారు దీంతో అధికారులను రైతులు అడ్డుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం: జిల్లా కూసుమంచిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సూర్యపేట, ఖమ్మం జాతీయ రహదారి కోసం రెవెన్యూ అధికారులు భూసర్వే చేయడానికి వచ్చారు దీంతో అధికారులను రైతులు అడ్డుకున్నారు.