అమరావతి: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ అసెంబ్లీలో విభజన చట్టం అమలుపై లఘు చర్చలో సభ్యులు పాల్గొన్నారు. అలాగే పలు అంశాలపై అసెంబ్లీలో చర్చించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి