హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ పై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎదుట యూత్ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm