రిజర్వేషన్ల కోటాపై పార్లమెంటు వద్ద టిఆర్ఎస్ ఎంపిల ధర్నా
న్యూఢిల్లీ: తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ ఎంపిలు పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఒకే దేశం ఉ ఒకే చట్టం అంటూ వారు ప్లకార్డులు పట్టుకుని ధర్నా నిర్వహిస్తున్నారు.