న్యూఢిల్లీ: లోక్ సభ రేపటికి వాయిదా పడింది. సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ మహాజన్ తెలుగుదేశం, వైకాపాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు అందినట్లు సుమిత్రామహాజన్ ప్రకటించారు. అయితే సభ్యులు నినాదాలు చేస్తండటంతో సభ ఆర్డర్ లో లేకుండా అవిశ్వాస తీర్మానాలపై చర్చను చేపట్టలేనని పదేపదే పేర్కొన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm