చెన్నై: కేంద్ర ప్రభుత్వంపై టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుపై ఎఐఎడిఎంకె ఈ నెల 29వ తేదీ తరువాత నిర్ణయం తీసుకోనున్నది. ఎఐఎడిఎంకె నేత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడుతూ అవిశ్వాసంపై ఈ నెల 29వ తేదీ వరకూ వేచి చూస్తామన్నారు. తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm