పాట్నా: హిందుస్తాన్ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎం) పార్టీ నాయకుడు నరేంద్ర సింగ్ పార్టీ మారారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమక్షంలో ఆయన జేడీయూలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ ఇటీవల బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి.. ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమిలో చేరిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm