ఢిల్లీ : టీడీపీ, వైసీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతు...ఏపీ పార్టీలు ఇచ్చఇన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా వుందని ఆయన తెలిపారు. చట్టసభలు వున్నది సమస్యలపై చర్చించేదుకేనని ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు మేము సిద్ధంగా వున్నామని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm