కర్నాటక: కర్నాటక ప్రభుత్వం నాగమోహన్ దాస్ కమిటీ సలహాలను అంగీకరించింది. లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ చేసిన సిఫార్సులకు సోమవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి